జగన్ ఈజ్ మై బాస్..

    0
    1514

    జేసీ సోదరులు ఎప్పుడేం మాట్లాడతారో వారికే తెలియదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పోరాటాలు, ఓటమి, గెలుపు, అవమానాలు, వీటన్నిటినీ భరించి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు తాడిపత్రి మున్సిపాల్టీని చేజిక్కించుకున్నారు. రాష్ట్రంలో ఇదొక్క మున్సిపాల్టీయే తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి చేరింది. చైర్మన్ సీటుమీద కూర్చుని 6 గంటలైనా కాకముందే జేసీ ప్రభాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైతిక విలువలున్న వ్యక్తి. అని పొగిడారు. త్వరలో తాను జగన్ ని కలుస్తానని, తాడిపత్రి అభివృద్ధికోసం ఆయన సహకారం తీసుకుంటానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి నాయకుడని, ఆయనకింద తాను పనిచేయక తప్పదని చెప్పారు. జగన్ సహకారం లేకపోతే నేను చైర్మన్ అయ్యేవాడిని కాదని కూడా అన్నారు.

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..