ఫుల్ గా మందుకొట్టింది.. బట్టలిప్పేసి పోలీసుకు చుక్కలు చూపించింది.

    0
    1524

    వళ్ళు తెలియకుండా తాగితే అబ్బాయిలు చేసే రచ్చకంటే అమ్మాయిలు చేసే రచ్చ అంతాఇంతాకాదు. హైదరాబాద్ లోనేకాదు , దేశంలో ఏ నగరంలో అయినా తాగిన మైకంలో ఉన్న అమ్మాయిలతో డీల్ చేయడం పోలీసులకు తలకుమించిన భారమే.పబ్ లు బార్ లలోకూడా తగిన మైకంలో అమ్మాయిలుచేసే రచ్చలే ఎక్కువ, అందుకే ఇటీవల బార్ , పబ్ లలో లేడీ బౌన్సర్లకు డిమాండ్ పెరిగింది. తాజాగా హైదరాబాద్ లో 30 ఏళ్ళ బ్యూటీషియన్ తాగి చేసినా రచ్చ పోలీసులను ఇబ్బందిపెట్టింది. ఓ కుర్రాడితో ప్రేమలోపడ్డ ఆమె భరత్ అనే యువకుడికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పింది. దీంతో భరత్ బయపడి కూకట్ పల్లి పోలీసుకు విష్యం చెప్పాడు. పోలీసులు రంగంలోకి దిగి అమ్మాయి మొబైల్ సిగ్నల్ ట్రాక్ చేశారు. ఆమె జూబ్లీ హిల్స్ పోలీసు పరిధిలో ఉన్నట్టు గుర్తించి సమాచారం ఇచ్చారు. జూబ్లీ హిల్స్ పోలీసు కృష్ణకాంత్ పార్క్ వద్దకు చేరుకునే సమయానికి ఆమె ఆటోలో వెళ్లినట్టు కనుగొన్నారు. తరువాత రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమెను రహ్మత్నగర్ లో గుర్తించి స్టేషన్ కు తీసుకొచ్చారు. స్టేషన్ లోకి పోకముందే ఆ యువతి బట్టలిప్పేసి నగ్నంగా తయారై గందరగోళం చేసింది. దీంతో భయపడ్డ పోలీసు ఇద్దరు మహిళలను పిలిచి ఆమెకు బట్టలు తొడిగించారు. తాగినమైకంలోనే ఆమె ఇలా రచ్చ చేసి పోలీసులకు చెమటలు పట్టించింది. భరత్ అనే యువకుడిని పిలిపించి విచారణ చేస్తున్నారు..