ప్రకృతి రమణీయతలో ఉండే అందాన్ని, ఆనందాన్ని అనుభవించిదేనే ఆస్వాదించగలం. అయితే ఇప్పుడు సెల్ ఫోన్లు రావడంతో.. క్షణకాలం కనువిందు చేసే ఆ అందాలన్నిటినీ జీవితకాలం చూసి ఆనందించేలా నిక్షిప్తం చేసుకోవచ్చు.
అలాంది దృశ్యమే విశాఖలో కనిపించింది. విశాఖ పట్నంలో రాత్రి మెరుపు తీగలు కనువిందు చేశాయి. డాల్ఫినోస్ దగ్గర్లో ఈ దృశ్యం అద్భుతంగా కనిపించింది.
కొండలను తాకుతున్న మెరుపు తీగలు ఆకాశం నుంచి వేసిన నిచ్చెనలా కనువిందు చేశాయి. ఈ సుందర దృశ్యాన్ని కొంతమంది ఔత్సాహికులు సెల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ దృశ్యాలు మీకోసం.
Dark clouds loomed over #Visakhapatnam amid intense rains and thunder across the city on Tuesday evening.
?: N Kanaka/BCCL Vishakhapatnam pic.twitter.com/Fh9nDvu8Df
— The Weather Channel India (@weatherindia) October 20, 2021