వాయుగుండం రక్కసి కరువు సీమ అంతపురంపై పడింది.. చెన్నైని భయపెట్టి , నెల్లూరుని వణికించి , చిత్తూరు , కడప జిల్లాలను నాశనం చేసి , ఇప్పుడు తన ప్రతాపాన్ని అనంతపురం జిల్లాపై చూపిస్తోంది.. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.. జనజీవనం స్తంభించింది. చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామం దగ్గర చిత్రావతి వాగులో జెసిపి తో పాటు తొమ్మిది మంది జలదిగ్బంధంలో ఉన్నవారిని రక్షించిన NDRF బృందాలు రక్షించాయి. వీళ్లంతా ప్రాణాలకోసం చేసిన ఆర్తనాదాలు కదిలించివేశాయి. అధికారులు వెంటనే NDRF టీమ్ ను రంగంలోకి దించి , వీళ్లను రక్షించారు.
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామం దగ్గర చిత్రావతి వాగులో జెసిపి తో పాటు తొమ్మిది మంది జలదిగ్బంధంలో ఉన్నవారిని రక్షించిన NDRF బృందాలు…. @APWeatherman96 pic.twitter.com/wcFjb9I4n9
— Aman H ⏺️ (@aman_h786) November 19, 2021