తెలంగాణలోని జనగామ జిల్లా ఘోరం జరిగింది. పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఇంజిన్ లో సాంకేతిక లోపం కారణంగా షార్ట్ సర్క్యూట్ కావడంతో జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద లగ్జరీ బస్ దగ్దమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్ లో 26 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఎవరికి ఎలాంటి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చత్తిస్ ఘడ్ నుంచి హైద్రాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.