ఎప్పుడొచ్చిందో , ఎలా వచ్చిందో తెలియదు.. ఓ చిరుత ఏకంగా నవోదయ స్కూల్ క్యాంటీన్ లోకి వచ్చేసింది. మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లా ధోకేశ్వర్ గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అటవీ సఖ సిబ్బంది 4 గంటల ప్రయత్నం తరువాత చిరుతను అదుపులోకి తీసుకున్నారు..
ఇవీ చదవండి..